భారతదేశం, మార్చి 27 -- భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... Read More
భారతదేశం, మార్చి 27 -- అమృత్ భారత్ స్కీమ్ కింద భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ,... Read More
భారతదేశం, మార్చి 26 -- రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసీ అధికారులతో భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకున్నందున సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్య... Read More
భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ జనరల్ ఆసుపత్రులలో 284 సీనియర్ రెసిడెంట్ పోస్టులను వైద్య విద్యా డైరెక్టరేట్(డీఎంఈ) నోటిఫై చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉ... Read More
భారతదేశం, మార్చి 25 -- ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్ లు చేస్తున్నారని తెలిపారు. పైప్డ్ గ్య... Read More
భారతదేశం, మార్చి 24 -- ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి(బీఐఈ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను సాధారణ, వృత్తి విద్యా విభాగాలలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్ను జారీ చేసింది. బీఐఈ డైరెక్... Read More
భారతదేశం, మార్చి 24 -- తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8.30 గంటలకు శ్రీ సీతా-లక్ష్మణ సమేత శ్రీ కోదండరాము... Read More
భారతదేశం, మార్చి 24 -- కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చింది. ఈవీ పాలసీతో జీరో రోడ్ టాక్స్, జీరో రిజిస్టేషన్ టాక్స్ మినహాయింపు ఉంటుంది. దాని ద్వారా దాదాపు వెయ్యి కోట్లు ... Read More
భారతదేశం, మార్చి 24 -- తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెల... Read More
భారతదేశం, మార్చి 24 -- హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ... Read More